ప్రస్తుత విభాగం : model
పాఠం మృతదేహానికి జనాజా నమాజు చేయించడం మరియు పూడ్చడం
అంత్యక్రియల(జనాజా) నమాజు ప్రతి వ్యక్తిపై విడిగా కాకుండా హాజరైన ముస్లింలందరిపై తప్పనిసరి. ఇది ఒక సామూహిక బాధ్యత, కాబట్టి కొంతమంది దానిని నెరవేర్చినట్లయితే, మిగిలిన (ఈ నమాజుకు హాజరు కాని) వారి నుండి పాపం తొలగించబడుతుంది. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు అంత్యక్రియల నమాజులో పాల్గొనే వారికి అపారమైన ప్రతిఫలం లభిస్తుందని వాగ్దానం చేశారు, "ఎవరైతే అంత్యక్రియలకు హాజరై, నమాజు పూర్తయ్యే వరకు ఉంటారో వారికి ఒక ఖీరాత్ అంత ప్రతిఫలం లభిస్తుంది, మరియు ఎవరైతే ఖననం పూర్తయ్యే వరకు ఉంటారో వారికి రెండు ఖీరాత్’లు లభిస్తాయి." దానికి వారి(స)తో, "రెండు ఖీరాత్’లు అంటే ఏమిటి?" అని అడగబడినది. వారు(స) ఇలా సమాధానమిచ్చారు, "రెండు భారీ పర్వతాలంత (ప్రతిఫలం)" (బుఖారీ 1325, ముస్లిం 945).
జనాజా నమాజుకు హాజరు కావడం యొక్క ఔన్నత్యం
అంత్యక్రియలకు హాజరు కావడం మరియు జనాజాను అనుసరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనవి: చనిపోయిన వ్యక్తి కోసం వేడుకోవడం ద్వారా వారి హక్కును నెరవేర్చడం అనేది జరుగుతుంది, వారి తరపున మధ్యవర్తిత్వం(షఫాఅత్) వహించడం మరియు వారి కోసం వేడుకోవడం, వారి కుటుంబ సభ్యుల హక్కును నెరవేర్చడం, వారి ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వారి బాధను తగ్గించడం, అంత్యక్రియలకు హాజరైన వారికి గొప్ప ప్రతిఫలం పొందడం, అంత్యక్రియలు మరియు సమాధులను చూడటం ద్వారా గుణపాఠాలు నేర్చుకోవడం మొదలైనవి.
.
.
-
మొదటి తక్బీరు
.
.
.
.
.
.
.
.
.