నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం 2. దైవ ప్రవక్త (స) వారి జీవిత చరిత్ర

దైవవాణి అవతరించడం ప్రారంభమయినప్పటి నుండి ప్రవక్త (స) వారి జీవితం పూర్తిగా మారిపోయింది, అంతిమదినం వరకూ ఈ ప్రపంచ గతి మారిపోయినది, ఈ పాఠములో మనము ప్రవక్త (స) వారు ప్రవక్తగా నియమించబడిన తరువాత జీవితంలోని కొన్ని అంశాలను తెలుసుకుందాము.

దైవప్రవక్త (స) వారు ప్రవక్త అయినపటినుండి మరణం వరకు వారి జీవితపు అతి ముఖ్య ఘటనల గురించి తెలుసుకుందాము 

వారు (స) ఇస్లాం యొక్క సందేసంతో పంపబడడం

దైవప్రవక్త (స) వారి ప్రవక్తత్వం యొక్క ఆరంభం అనేది నిజమైన కలలతో అయింది, నిద్రలో వారు చూసే ప్రతిఒక్క కల మరుసటి రోజే ఉదయపు కాంతి వలె ప్రత్యక్షమయిపోయేది, అనగా నిజంగా అది జరిగేది. అలా ఆరు నెలలపాటు జరిగినది, ఆ తరువాత దైవవాణి రావడం ప్రారంభమయినది.

ప్రవక్త (స) వయస్సు నలభైకి సమీపిస్తున్నప్పుడు వారిలో ఏకాంతమంటే ఇష్టం మొదలయింది, ఈ క్రమంలో రమదాన్ నెలలను హిరా గుహలోనే గడపడం మొదలుపెట్టారు, గుహలో ఒంటరిగా అల్లాహ్ ను స్మరిస్తూ, ఆరాధిస్తూ గడిపేవారు, ఈ విధంగా మూడు సంవత్సరాల పాటు తనపై దైవవాణి అవతరించిన సమయం వరకు హిరా గుహకు వెళ్ళేవారు.

.నలభై సంవత్సరాలు పూర్తి అయిన తరువాత వారి(స)కి ప్రవక్తతత్వం ఇవ్వబడినది, తన ప్రవక్తగా అల్లాహ్ ఎన్నుకున్నాడు, తనకూ మరియు తన దాసుల మధ్యవర్తిగా, సందేసహరుడిగా బాధ్యతను ఇచ్చి గౌరవించాడు, ఈ క్రమంలో అల్లాహ్ యొక్క దూత జిబ్రయీల్(అ) మొదటి దైవవాణితో వారి వద్దకు వచ్చారు, ఈ విధంగా సర్వ మానవాళికి శుభవార్త తెలియజేసేవానిగా, హెచ్చరించేవానిగా వారు దైవంద్వారా ఎన్నుకోబడ్డారు.

మక్కాలో దైవప్రవక్త (స) వారి ధార్మిక ఆహ్వానం.

సందేశాన్ని అందించాలనే ఆదేశాన్ని తన ప్రభువు నుండి అందుకోవడంతో (“ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా! లే! ఇక హెచ్చరించు”!) (సూరా అల్-ముద్దస్సిర్: 1-2). దైవప్రవక్త(స) వారు జనులను అల్లాహ్ యొక్క ఏకదైవారాధన వైపు పిలవడానికి సమయాత్తమైపోయారు, అల్లాహ్ తనపై అవతరింపజేసిన సందేశాన్ని స్వీకరించమని వారిని ఆహ్వానించారు.

రహస్యంగా ధమంవైపు ఆహ్వానం

నమాజు అనేది ప్రవక్త (స) వారి కళ్ళకుచల్లదనం కలిగించే మార్గంగా, విపత్కర సమయాల్లో స్వాంతన చేకూర్చే సాధనంగా ఉండేది, నమాజుకు సిద్ధమయ్యేటపుడు పళ్లను మిస్వాకుతో తోముకునేవారు, నమాజు చదివేటపుడు ఏదైనా వస్తువును తన ముందు అడ్డుగా(సుత్ర) పెట్టుకునే వారు, ఒకోసారి తన బల్లెమును కూడా అడ్డుగా ఉంచేవారు, నమాజులో

మొట్టమొదటగా ఇస్లామ్ స్వీకరించినవారు

ఖిబ్లా దిశవైపు తిరిగి (అల్లాహు అక్బర్) అంటూ నమాజును ఆరంభించేవారు, తన రెండు చేతులను చెవి కమ్మలు మరియు భుజాల మధ్య దాకా వచ్చేటట్లు పైకి ఎత్తేవారూ, ఆసమయంలో వారి చేతివెళ్ళు తిన్నగా తెరచి ఉండేవి, ఆ తరువాత తన కుడి అరచేయిని

బహిరంగముగా ధార్మిక ఆహ్వానం

ఆ తరువాత బహిరంగంగా ధర్మం గురించి జనులకు చెప్పాలని, ప్రచారం చేయాలని అల్లాహ్ తరుపున ఆదేశం వచ్చినది, దీని గురించి దివ్యవచనంలో ఇలా లేలవివ్వబడినైడ్ : కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా చాటించు.(a) మరియు అల్లాహ్ కు సాటి కల్పించే వారి (ముష్రికీన్) నుండి విముఖుడవకు. (అల్ హిజ్ర్ : 94) దానితో ఈ ఆదేశం అనుసారంగా బహిరంగంగా దైవధర్మం గురించి జనులకు చెప్పడం ఆరంభించారు.

ముహమ్మద్ (స) వారి అనుచరులు వారు మాత్రమే మా అందరి కన్నా ముందుండాలనుకుంటున్నారా, దైవసాక్షిగా మేము వారికి గట్టి పోటీనిస్తాము, వారి వెనకాల కూడా చాలా గట్టివారున్నారని వారు తెలుసుకుంటారు. నిజాయితీతో కూడిన పోటీ యొక్క అర్ధాన్ని వారు బాగా అర్ధం చేసుకున్నారు, ధర్మం పై అమలు చేయడం అనేది కేవలం కొందరు ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే పరిమితమైనది కాదు, ఎవరైనా సరే పోటీపడి ఇతరులకన్నా ఎక్కువగా పుణ్యాలు సాధించుకోవచ్చు.

హబాషా (ఇథియోపియా) వైపుకు వలస

ఇమామ్ అహ్మద్ (ర) వారు ఇలా సెలవిస్తున్నారు: నేను పొందుపరచిన ప్రతి హదీసు పై నేను అమలు చేశాను, మహనీయ ప్రవక్త (స) వారు హిజామా (కప్పింగ్) చేయించుకున్నపుడు ఒక దీనారు డబ్బులు ఆ హిజామా చేసిన వ్యక్తికి ఇచ్చారని నాకు తెలిసినపుడు నేను కూడా హిజామా చేయించున్నపుడు ఒక దీనారు ఇచ్చాను. మరో చోట ఇమామ్ అహ్మద్ వారు ఇలా సెలవిచ్చారు: ‘మీరు చేసే ప్రతి పనీ ప్రవక్త(స) ఆదేశాల అనుసారంగానే చేయడానికి ప్రయత్నించండి, చివరికి తల గోకుకోవాలనుకున్నా కూడా దానికి సంబందించి ఏమైనా మార్గదర్శకం హదీసు లో ఉందేమో చూడండి. ఇలా చేయాలన్న తపన ధార్మికంగా పరిపూర్ణతను చేకూరుస్తుంది’.

ఇస్రా మరియు మేరాజ్

దైవప్రవక్త(స) వారి ఎత్తు సగటు ఎత్తు కంటే కొంచెం ఎక్కువగా ఉండేది, మరీ లావుగా లేదా మరీ సన్నగా కాకుండా మధ్యస్తంగా ఉండేవారు, భుజాల మధ్య దూరం ఎక్కువగా ఉండడం వల్ల ఛాతీ విశాలంగా ఉండి చతురస్రాకారంలో ఉన్నట్లు అగుపించేది, దృఢమైన శరీర నిర్మాణాన్ని కలిగి ఉండేవారు. కాళ్లు, చేతులు బలిష్టంగా ఉండేవి, అరచేతులు విశాలంగా ఉండేవి, కాలి మడమలు కుంచెం చిన్నవిగా ఉండేవి.

మక్కా వెలుపల ధర్మం వైపుకు ఆహ్వానం

దైవప్రవక్త (స) వారు ఈ ఇస్లాం గురించి మక్కా నగరం దాటి బయట వెళ్లారు, అనగా తాయెఫ్ అనే ప్రాంతానికి వెళ్లారు, అక్కడ వారికి ఈ దైవ మార్గదర్శకత్వం గురించి తెలియజేయడానికి వెళ్లారు, కానీ అక్కడ తీవ్ర వ్యతిరేకతను, ప్రతిఘటను ఎకుర్కున్నారు, దానితో మక్కాకు తిరిగి వచ్చి హజ్ సమయంలో అక్కడకు వచ్చే విభిన్న తెగలకు, అలాగే వ్యక్తిగతంగా కూడా ఈ దైవ సందేశం గురించి పరిచయం చేయడం ఆరంభించారు.

మొదటి విధేయతా ప్రమాణము

ప్రవక్త అయిన పదకుండవ సంవత్సరములో హజ్ సమయంలో యస్రిబ్ నగరానికి -తరువాత ఈ పట్టణానికి మదీనా అనే పేరు పెట్టబడినది - చెందిన ఆరుగురు వ్యక్తులను కలిశారు, వారిని ఇస్లాం యొక్క వాస్తవికత గురించి వివరించారు, వారిని సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ వైపుకు ఆహ్వానించారు, ఖురానును చదివి వినిపించారు, ఈ ఆహ్వానముతో వారు అర్ధం చేసుకుని ఇస్లాంను స్వీకరించారు, ఆ వ్యక్తులు తమ మదీనా నగరానికి తిరిగి వెళ్లి అక్కడ వాళ్ళ మనుషులకు కూడా దీని గురించి వివరించి ఆహ్వానించారు, ప్రతిఫలంగా ఇస్లాం ఆ ప్రాంతములో వ్యాపించింది. దానితో ఆ తరువాతి సంవత్సరంలోని హజ్ సీజన్ లో అనగా ప్రవక్త అయిన తరువాత పన్నెండవ సంవత్సరములో అక్కడి ముస్లిములతో ప్రవక్త వారి చేతిపై మొదటి విధేయతా ప్రమాణం (బైఅతుల్ అఖ్బతుల్ ఊలా) జరిగింది. ఆ తరువాతి సంవత్సరం అనగా పదమూడవ సంవత్సరములో రెండవ విధేయతా ప్రమాణము (బైఅతుల్ అఖ్బతు స్సానియా), ఆ తరువాతి సంవత్సరం మూడవ ప్రమాణము (బైఅతుల్ అఖ్బతుస్సాలిస) జరిగినది. ఇవన్నీ కూడా రహస్యంగా జరిగాయి, ఆ తరువాత దైవప్రవక్త(స) వారు మక్కాలోని ముస్లిములకు మదీనా నగరానికి వలస వెళ్లిపోవలసినదిగా ఆదేశించారు, దానితో వారందరూ ఆ ప్రాంతమును విడిచి వెళ్లిపోయారు.

మదీనా నగరంలో దైవప్రవక్త (స) వారు

అక్కడున్న చాలావరకు ముస్లిములు మదీనాకు వలస వెళ్ళిపోయిన తరువాత ప్రవక్త (స) వారు మరియు అబూ బక్ర్ (ర) వారు కూడా మదీనా నగరానికి వలసవేళ్ళడానికి బయలుదేరారు, అప్పటికే ఖురైషు తెగ నాయకులు ప్రవక్త (స) వారిని పట్టుకోవాలని ఆదేశించి ఉన్నారు, దీనితో వారు వారి దృష్టిని మరాల్చడానికి మదీనాకు వ్యతిరేక దిశలోని మార్గములో కొంతవరకు ప్రయాణం చేసి, సౌర్ అనబడే కొండ యొక్క గుహలో మూడు రోజులు తలదాచుకున్నారు, ఆ తరువాత మదీనా నగరానికి పయనమయ్యారు, ఈ క్రమంలో జనాలకు తెలియని ఒక అపరిచిత మార్గాన్ని ఎంచుకున్నారు, ఎర్ర సముద్రతీరానికి సమీపంగాఈ మార్గము కొనసాగుతుంది. ప్రవక్త (స) వారు మదీనా నగర శివార్లలో చేరేసరికి అక్కడి జనాలు పట్టలేని ఆనందముతో, పెద్ద సంఖ్యలో ఊరేగింపులా వారిని స్వాగతం పలికారు.

దైవప్రవక్త (స) వారు మదీనా వెళ్లిన తరువాత చేసిన మొదటి పని అక్కడ ఒక మసీదును నిర్మించడం. ఆ తరువాత వలస వచ్చిన మూహాజీరీన్ లు మరియు విశ్వాసులైన స్థానిక మదీనా వాసులను పరస్పరం సోదరులుగా ప్రకటించి వారి మధ్య సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పారు. అక్కడ జరిగిన ఈ పరిణామాలన్నీ సరికొత్త ఇస్లామీయ సమాజానికి పునాదులు వేసింది.

మదీనాకు వలస వచ్చిన తరువాత ఇస్లామీయ ధార్మిక నియామలు అవతరించడం మొదలయింది, ఉదాహరణకు : జకాతు, ఉపవాసాలు, హజ్, ధర్మపోరాటం, అజాను, మంచి గురించి ఆదేశించడం మరియు చెడును నివారించడం, ఇలా ఎన్నో ధార్మిక నియమాలు ప్రాణం పోసుకున్నాయి.

వారు (స) పాల్గొన్నా యుద్ధాలు

ఆ తరువాత ముస్లిములపై దాడికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో అల్లాహ్ వారి ధర్మాన్ని, భూభాగాన్ని రక్షించుకోవడానికి, ఇస్లాంధర్మాన్ని శాశ్వతంగా వ్యాపింపజేయడానికి శత్రువులకు వ్యతిరేకంగా ధర్మ పోరాటానికి అనుమతిని అవతరింపజేశాడు. తన దివ్యవచనంలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : “తమపై దాడి చేసిన వారితో యుద్ధం చేయటానికి అనుమతి ఇవ్వబడుతోంది. ఎందుకంటే, వారు అన్యాయానికి గురి చేయ బడ్డారు. నిశ్చయంగా, అల్లాహ్ వారికి సహాయం చేయగల సమర్ధుడు. (హజ్ : 39)ఇది పోరాటానికి సంబందించి అవతరించిన మొట్టమొదటి వాఖ్యము. మొత్తానికి దైవప్రవక్త (స) వారు స్వయంగా 27 యుద్ధాలలో పాల్గొన్నారు మరియు 56 సార్లు సేనలను ఇతర ప్రాంతాలలో యుద్ధానికి పంపించారు.

వలస వెళ్లిన తరువాత జరిగిన ముఖ్య సంఘటనలు

మదీనా నగరానికి వలస వెళ్ళిన తరువాత జరిగిన జరిగిన ముఖ్య సంఘటనలు

హిజ్రత్ తరువాతి మొదటి సంవత్సరము :

١
వలస
٢
మస్జిద్ అల్ నబవి (ప్రవక్త యొక్క మస్జిదు) యొక్క నిర్మాణం
٣
మొట్టమొదటి ఇస్లామీయ రాజ్యము యొక్క ఏర్పాటు

హిజ్రత్ తరువాతి రెండవ సంవత్సరము

జకాతు, ఉపవాసాలు విధిగావించబడడం. బద్ర్ యుద్దం సంభవించడం, ఈ యుద్దములో అల్లాహ్ విశ్వాసులకు ఖురైష్ తెగ యొక్క అవిశ్వాసులకు విరుద్ధంగా విజయంతో గౌరవించాడు

హిజ్రీ శకం మూడవ సంవత్సరం

దైవప్రవక్త(స) వారి సూచనలను ఉల్లంఘిస్తూ విలుకారులు యుద్ధప్రాప్తి కోసం జబల్ అల్ రుమాత్ నుండి దిగి వచ్చేయడం కారణంగా ఈ యుద్ధంలో ఓటమి సంభవించినది.

హిజ్రీ శకం నాలుగవ సంవత్సరం

బనూ నదీర్ యుద్ధం, దీనిలో బనూ నదీర్ యూదులు మరియు ముస్లిములకు మధ్య ఉన్న ఒడంబడికను ఉల్లంఘించిన కారణంగా దైవప్రవక్త(స) వారు యూదులను మదీనా నగరం నుండి బహిష్కరించారు.

హిజ్రత్ తరువాత ఐదవ సంవత్సరము

బనీ ముస్తలఖ్, అహ్ జాబ్ మరియు బనీ ఖురైజా యుద్దాలు

హిజ్రత్ తరువాత ఆరవ సంవత్సరము

ఖురైష్ తెగ మరియు ముస్లిముల మధ్య జరిగిన ఒడంబడిక

హిజ్రత్ తరువాత ఏడవ సంవత్సరము

ఖైబర్ యుద్దము. ఈ సంవత్సరములోనే దైవప్రవక్త (స) వారు మరియు ముస్లిములు మక్కాలో ప్రవేశించారు మరియు వారి మిగిలిపోయిన ఉమ్రాను పూర్తి చేశారు

హిజ్రత్ తరువాతి 8 వ సంవత్సరము

రోమ్ దేశము మరియు ముస్లిముల మధ్య జరిగిన మోతా యుద్ధము. అదే ఏడాది మక్కా నగరం పై విజయం అలాగే హవాజిన్ మరియు సఖీఫ్ తెగలకు విరుద్ధంగా హునైన్ యుద్దంలో విజయం

హిజ్రత్ యొక్క తొమ్మిదవ సంవత్సరము

తబూక్ యుద్దము. ఇది ప్రవక్త (స) వారు చేసిన ఆఖరి యుద్ధము. ఈ సంవత్సరములో ప్రవక్త (స) వారి వద్దకు పెద్ద సంధ్యలో బృందాలు, ప్రతినిధి బృందాలు రావడం మొదలయ్యాయి, ఈ సంవత్సంరంలో పెద్దపెద్ద సమూహాలలో జనాలు వచ్చి ఇస్లాంలో ప్రవేశించడం మొదలు పెట్టాయి, అందుకనే ఈ సంవత్సరాన్ని బృందాల సంవత్సరం అంటారు.

హిజ్రత్ తరువాత పదవ సంవత్సరము

వీడ్కోలు హజ్జు . తన ఒక లక్ష కన్నా ఎక్కువమంది సహచరులతో కలసి ప్రవక్త (స) వారు హజ్ ఆచరించారు

.

హిజ్రత్ తరువాత పదకుండవ సంవత్సరమున సోమవారం, రబీ అల్ అవ్వల్ పన్నెండవ తారీకున. దైవప్రవక్త (స) వారు ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు, అనగా కన్నుమూశారు.

ప్రవక్త (స) వారి వయస్సు 63 సంవత్సరాలు ఉన్నపుడు కన్ను మూశారు, ప్రవక్తగా నియమింపబడక ముందు నలబై సంవత్సరాలు మరియు ప్రవక్త అయిన తరువాత ఇరవై మూడు సంవత్సరాలు. వీటిలో పదమూడు సంవత్సరాలు మక్కా నగరంలో మరియు పది సంవత్సరాలు మదీనా నగరంలో గడిపారు.

దైవప్రవక్త (స) వారు చనిపోయారు కానీ వారు తీసుకువచ్చిన ధర్మం మిగిలిఉంది, తన ఉమ్మతుకు ఆయన మార్గదర్శకం చేయని మంచి అనేది లేదు, ఆయన హెచ్చరించని చెడు అనేది లేదు. ఏకదైవ ఆరాధన మరియు అల్లాహ్ ను సంతుష్ఠ పరిచే ప్రతి ఒక్క అంశం వైపు వారు మార్గదర్శకం చేశారు, దైవాన్ని సాటి కలిపించడం మరియు అల్లాహ్ కు ఆగ్రహం కలిగించే ప్రతి ఒక్క అంశం గురించి హెచ్చరించారు.

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి